Leprosy Awareness held at Buthpuru Village Telangana state

ఈ రోజు భూత్పురు గ్రామ పంచయత్ కార్యాలయ ఆవరణలో సక్షమ్ తెలంగాణ వారిచే కుష్టు నివారణ. పక్షోత్సవాలు -అవగాహనా కార్యక్రమం జరిగింది …ఇందులో సక్షమ్ తెలంగాణ ప్రాంత కార్యదర్శి నందనం కరుణాకర్ ,మరియు నరసమ్మ ANM,రాణి ANM,గౌసియా బేగం,అంగన్ వాడి తదితరులు పాల్గొన్నారు ..కుష్ఠునివారణ కరపత్రాలు విడిదల చేసారు ..30 జనవరి నుండి ఫిబ్రవరి 13 వరకు కుష్ఠునివారణ పక్షోత్సవలు దేశం అంతటా స క్ష మ్ వారిచే నిర్వ హిస్తారు ..ప్రజలంతా ఈ కార్యక్రమం లో పాలు పంచుకోవాలని కుష్టు నివారణ కు తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించాలని కరుణాకర్ గారు విజ్ఞప్తి చేసారు….